YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

38 కోట్ల మందికి వ్యాక్సిన్

38 కోట్ల మందికి వ్యాక్సిన్

38 కోట్ల మందికి వ్యాక్సిన్
న్యూఢిల్లీ, జూలై 10,
శంలో క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ ప్ర‌భావం చాలామ‌టుకు త‌గ్గుముఖం ప‌ట్టింది. ఒక‌ప్పుడు నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా న‌మోదైన రోజువారీ వ్యాక్సిన్‌ల సంఖ్య ఇప్పుడు 40 వేల‌కు దిగివ‌చ్చింది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గినా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మాత్రం వేగంగా కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 38,54,01,150 డోసుల వ్యాక్సినేష‌న్ పూర్త‌యిందని, మ‌రో 1.73 కోట్ల‌కు పైగా వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల వ‌ద్ద మిగిలి ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది.

Related Posts