YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మహిళకు దేహశుద్ది

మహిళకు దేహశుద్ది

భద్రాద్రి కొత్తగూడెం
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసిన మహిళకు బాధితులు దేహశుద్ధి చేసినఘటన ఇది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని వికలాంగుల కాలనీకి చెందిన మేఘన సరస్వతి అనే మహిళ తన భర్త రాంబాబు తో కలిసి కొత్తగూడెం న్యాయస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి అశ్వరావుపేట కు చెందిన కేశవులు తో పాటు 91 మంది దగ్గర మొత్తము 1 కోటి 90 లక్షల రూపాయలు వసూలు చేసింది ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు గత నెల 26వ తారీఖున పాల్వంచ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు మేఘన సరస్వతి తన భర్త రాంబాబు పారిపోవడంతో బాధితులు వారి ఇంటి వద్ద మాటు వేసి ఈరోజు (17 వా తారీకు) భార్యాభర్తలను ఇంటివద్ద పట్టుకొని దేహశుద్ధి చేశారు చుట్టుపక్కల వారు 100 కి కి డైల్ చేయడంతో పోలీసులు వచ్చి ఆ పటంతో ఈ లోపు దెబ్బతిన్న మహిళకు ఫిట్స్ రావడంతో పోలీసులు సదరు మహిళను తమ వాహనంలో పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.

Related Posts