YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దోపిడీ దొంగల బీభత్సం

దోపిడీ దొంగల బీభత్సం

సూర్యాపేట
సూర్యాపేట జిల్లా లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.మఠం పల్లి మండలం మట్టపల్లి గ్రామం లో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.వైద్యం కోసం కుటుంబం మొత్తం వైద్యం కోసం హైద్రాబాద్ హాస్పిటల్ కు వెళ్లారు..అదే అదునుగా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు, బీరవ పగలకొట్టి నగదు బంగారం దోచుకెళ్ళారు. స్థానికులకు పోలీసులకు సమాచారం అందించడం తో ఘటన వెలుగులోకొచ్చింది. హైద్రాబాద్ ఆసుపత్రిలో ఉన్న ఇంటి యజమాని అప్పారావు కు సమాచారం చేర వేశారు. ముందే పోలీసులకు అప్పారావు ఫోన్ చేసి చెప్పినా కూడా చోరీ జరగడం గమనార్హం..

Related Posts