YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆధార్ కష్టాలకు అంతేలేదు

ఆధార్ కష్టాలకు అంతేలేదు

రాజమహేంద్రవరం
స్థానిక 21 వ వార్డు టి.నగర్ ఆధార్ కార్డులు మార్పులు చేర్పుల కొరకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వద్ద సర్వర్లు పనిచేయక తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్టేట్ బ్యాంక్ వద్ద స్థానిక ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. అక్కడ స్థానిక ప్రజలు జరుగుతున్న ఈ విషయం పై అడిగి తెలుసుకోగా ప్రజలు మాట్లాడుతూ రెక్కాడితే గానీ డొక్కాడని ఈ రోజుల్లో రోజు రోజుకి కంప్యూటర్ల్ పని చేయక చిన్న పిల్లలు తో చాలా ఇబ్బందికి గురవుతున్నామని, ఈ సర్వేర్లు పనిచేయక, ఆడవాళ్లు అయితే ఇళ్ళలో వంట కూడా చేసుకోకుండా పస్తులు ఉండవలసిన పని దాపరిస్తుంది అని, మా ఆధార్ కార్డులు అప్డేట్ అయితే కనీసం రేషన్ బియ్యం అన్న తెచ్చుకొని తినే అవకాశం ఉంటుందని మా యొక్క పనులు మానుకొని 20 కిలోమీటర్ల 10  కిలోమీటర్లు దూరం నుంచి వస్తున్నట్టు,అనేక ఇబ్బందులు గురవుతున్నామని,కొన్ని ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి, ప్రైవేట్ కి అప్డేట్ ఇస్తే ఎటువంటి ఇబ్బందులు గురవ్వమని వేడుకుంటున్నారు ,మీడియా ద్వారా ఈ సంఘటనలు,మా ఇబ్బందులు జిల్లా కలెక్టర్,  అధికారులు జిల్లా అధికారులు, తెలియజేయాలని స్థానిక ప్రజలు అంటున్నారు.

Related Posts