YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఏసీబీ వలలో మండల సర్వేయర్

ఏసీబీ వలలో మండల సర్వేయర్

విశాఖపట్నం
పదకొండు వేలు లంచం తీసుకుంటూ పద్మనాభ మండల సర్వేయర్ ఉపేంద్రఏసీబీకి చిక్కారు. బ్రాందేయపురంలో నాలుగు ఎకరాల భూమికి సర్వే చేయడానికి అయన 18 వేలు లంచం డిమాండ్ చేసారు. ఈ 11 వేల లంచం తీసుకున్న వ్యవహారంలో బ్రాందేయపురం, మిద్దె సచివాలయ సర్వేయర్లు ప్రముఖ పాత్ర వహించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మండల సర్వేయర్ ఉపేంద్ర, బ్రాందేయపురం సచివాలయం సర్వేయర్, మిద్దె సచివాలయం సర్వేయర్ లను అదుపులోకి తీసుకున్నారు

Related Posts