YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

తిరుప‌తి దేవ‌స్థానం త‌ర‌హాలో శ్రీశైల క్షేత్ర  అభివృద్ధి             నూత‌న ఈవో ల‌వ‌న్న

తిరుప‌తి దేవ‌స్థానం త‌ర‌హాలో శ్రీశైల క్షేత్ర  అభివృద్ధి             నూత‌న ఈవో ల‌వ‌న్న

తిరుప‌తి దేవ‌స్థానం త‌ర‌హాలో శ్రీశైల క్షేత్ర  అభివృద్ధి
            నూత‌న ఈవో ల‌వ‌న్న
శ్రీశైలం ఆగష్టు 27
 శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను నూత‌న ఈవో ల‌వ‌న్న శుక్ర‌వారం ద‌ర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ‌ ప్రసాదాలను అందజేశారు. అనంతరం పరిపాలన భవనంలో నూతన కార్యనిర్వహణ అధికారిగా భాద్యతలు చేపట్టారు.ఈ సంద‌ర్భంగా ఈవో ల‌వ‌న్న మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైల క్షేత్రాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం త‌ర‌హాలో అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. భ‌క్తులంద‌రికీ సౌక‌ర్య‌వంతంగా వ‌స‌తి, ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌న్నారు. భ‌క్తుల‌ను ఆహ్లాద‌ప‌రిచే విధంగా ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వ స‌హ‌కారంతో అభివృద్ధి ప‌నులు చేస్తామ‌ని ఈవో ల‌వ‌న్న తెలిపారు.

Related Posts