YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి
ఒంగోలు
తర్లుపాడు మండలం రోలుగుంటపాడు ఎస్టీ కాలనీ దగ్గర ఆదివారం అర్థరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు  మృతి చెందారు.   రోడ్డు పై చనిపోయిన గేదెని డ్రైవర్ గమనించలేకపోయాడు. దాంతో టాటా మ్యాజిక్ వాహనం కళేబరంపై ఎక్కింది.  అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొంది.   అందులో సుమారు పద్నాలుగు మంది ప్రయాణిస్తున్నారు.   వారిలో బలమైన గాయాలతో  అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు.   మరో పది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.  క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.  చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.  ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు. కేసు నమోదు. దర్యాప్తు ప్రారంభించారు.  ఘటనపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంతాపం ప్రకటించారు.

Related Posts