YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తాడోబా అభయారణ్యం లో సచిన్ పర్యటన

తాడోబా అభయారణ్యం లో సచిన్ పర్యటన

తాడోబా అభయారణ్యం లో సచిన్ పర్యటన పులుల సందర్శనకు వచ్చిన సచిన్ దంపతులు మూడు రోజులుగా తాడోబా అభయారణ్యం లో సచిన్ బస
మహారాష్ట్ర లోని  చంద్రపూర్  జిల్లా తాడోబా అభయారణ్యంలో సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి పర్యటించారు. ఈ నెల 4 న భార్య అంజలి, సచిన్ సోదరి, మరో మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్య ఇతర మిత్రులతో కలిసి వచ్చిన సచిన్ ఇక్కడి రిసార్ట్స్ లో  బస చేశారు... అంతకముందు కూడా సచిన్ టెండుల్కర్  రెండుసార్లు తాడోబా  అభయారణ్యం ను సందర్శించాడు... తొలిసారిగా 2020 జనవరి 26 న  భార్య అంజలి కుమారుడు అర్జున్ తో కలిసి రాగ , ఈ ఏడాది జనవరి 26 న తన తల్లి మిత్రులతో కలిసి  వచ్చాడు. తాడోబా అభ్యరణ్యం లో  పర్యటనకు వచ్చిన సచిన్ దంపతుల వెంట అటవీశాఖ అధికారులు  ఉన్నారు. సచిన్ తాడోబా పులుల అభిమాని అని అధికారులు తెలిపారు...

Related Posts