YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా కలకలం..నలుగురు విద్యార్థులకు పాజిటివ్

కరోనా కలకలం..నలుగురు విద్యార్థులకు పాజిటివ్

కరోనా కలకలం..నలుగురు విద్యార్థులకు పాజిటివ్
నాగర్ కర్నూల్
జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది.
స్కూల్‌లో ఒకరు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.గత మూడు రోజులుగా ఆయా పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించగా బుధవారం నాలుగు కేసులు నమోదు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.దీంతో పాటు డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు.

Related Posts