YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా  పోక‌ల అశోక్‌కుమార్‌,  కె.సంజీవ‌య్య‌ ప్రమాణస్వీకారం   

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా  పోక‌ల అశోక్‌కుమార్‌,  కె.సంజీవ‌య్య‌ ప్రమాణస్వీకారం   

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా  పోక‌ల అశోక్‌కుమార్‌,  కె.సంజీవ‌య్య‌ ప్రమాణస్వీకారం       
తిరుమల,మా ప్రతినిధి,సెప్టెంబర్ 23,            
టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా  పోక‌ల అశోక్‌కుమార్‌,  కె.సంజీవ‌య్య గురువారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
          ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో బోర్డు స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు.
         ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి  నారాయ‌ణ‌స్వామి ఈ ఇరువురు బోర్డు స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.
 ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు  రమేష్ బాబు, సుధారాణి,  లోక‌నాథం, పేష్కార్  శ్రీ‌హ‌రి
ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Related Posts