YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ్యాంగ్ రేప్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ్యాంగ్ రేప్

నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లో దారుణం జరిగింది. ఒక యువతిపై  పై నలుగురు వ్యక్తుల అత్యాచారం చేసిన ఘటన ఇది. డిగ్రీ విద్యార్థిని పై మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసారు. బోధన్ కు చెందిన 22 ఏళ్ల యువతి పైన నవీన్ , చరణ్ , కరీం , శేఖర్ లు అత్యాచారం చేసారు. బస్టాండ్ సమీపం లో లోని నిర్మాణం లో ఉన్న  ఆస్పత్రి లోకి తీసుకెళ్లి రేప్  చేసారు. పక్కనే ఉన్న షాపింగ్ మాల్ నిర్వహకులు 100 డయల్ చేయడంతో పోలీసులు  ఘటన స్థలానికి చేరుకున్నారు. యువతిని సఖి కేంద్రానికి తరలించారు. నలుగురు యువకులను అరెస్ట్ చేసారు.

Related Posts