YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పోసాని ఇంటిపై ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్లదాడి

పోసాని ఇంటిపై  ఇంటిపై గుర్తు తెలియని  వ్యక్తుల రాళ్లదాడి

హైదరాబాద్
అమీర్ పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై పై రాత్రి 2 గంటల ప్రాంతంలో దుండగులు రాళ్లువిసిరారు.   పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. అక్కడున్న వాచ్ మెన్ కుటుంబ సభ్యులు   భయాందోళనలకు గురైయారు. పోసాని కుటుంబం  ఎనిమిది నెలలుగా వేరే చోట ఉంటోంది. రాళ్ల దాడి పై వాచ్ మెన్ సంజీవ రెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు  సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సిసి ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. గత మూడు రోజులుగా  పవన్,  కళ్యాణ్ పోసానిల మధ్య మాటల యుద్ధం. ఈ నేపథ్యంలో పోసాని ఇంటిపై దాడి జరిగిందని అనుమానిస్తున్నారు.  పోసాని ఇంట్లోనే ఉన్నాడు  అనుకున్న దుండగులు, బూతులు తిడుతూ రాళ్లు..ఇసుకలు విసిరారు అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు

Related Posts