YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ప్రజల సౌకర్యార్థం బస్తీ దవాఖానా ల ఏర్పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ప్రజల సౌకర్యార్థం బస్తీ దవాఖానా ల ఏర్పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్
ప్రజల సౌకర్యార్థం బస్తీ దవాఖానా ల ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం నాడు గోషా మహల్ నియోజకవర్గ పరిధిలోని ధూల్ పేట లో గల చంద్ర కిరణ్ బస్తీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా ను అయన  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ తదతరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్లాలనే ఆలోచనతో బస్తీ దవాఖానా ల ఏర్పాటు చేస్తున్నాం. జీహెచ్ఎంసి C పరిధిలో ఇప్పటికే 226 బస్తీ దవాఖానా ల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ఈరోజు నూతనంగా 32 బస్తీ దవాఖానా లను ప్రారంభించడం జరుగుతుంది. ఉచితంగా వైద్య సేవలు, మందులు అందిస్తున్న బస్తీ దవాఖానా లను సద్వినియోగం చేసుకోవాలని అయన అన్నారు.

Related Posts