YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

నిరసనబాటలో ప్రభుత్వ ఉద్యోగులు

నిరసనబాటలో ప్రభుత్వ ఉద్యోగులు

అమరావతి
ఏపీలో మంగళవారం నుంచి  ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పెంపుతో పాటుగా పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంయుక్థగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. మంగళవారం నుంచి  ఈనెల 10వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు అవుతారు. అయితే ఏపీ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరమ్ మాత్రం ఉద్యమంలో పాల్గోనడంలేదు.

Related Posts