YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో సీజేఐ మూడురోజుల పర్యటన

ఏపీలో సీజేఐ మూడురోజుల పర్యటన

అమరావతి
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఏపీలో మూడు రోజులు పర్యటించనున్నారు.  ఈనెల 24వ తేదీన కృష్ణా జిల్లాలోని స్వగ్రామం పొన్నవరం వెళతారు.  25 తేదీన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 26వ తేదీన ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారులు సదస్సుకు ముఖ్య అతిథిగా హజరవుతారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారులు సదస్సు జరగనుంది. అదేరోజు ఏపీ హైకోర్టును సందర్శింస్తారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక అయన  ఏపీ హైకోర్టుకు రావడం తొలిసారి. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Related Posts