YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

జూట్ మిల్లు లాకౌట్…ఉద్రిక్తత

జూట్ మిల్లు లాకౌట్…ఉద్రిక్తత

ఏలూరు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రసిద్ధి చెందిన కృష్ణా జూట్ మిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. దీంతో రెండువేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. జనపనార కొరత, అధిక రేటు వలన మిల్లును మూసేసినట్లు యాజమాన్యం తెలిపింది. అయితే ఫ్యాక్టరీ తెరవాలని కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆకస్మాత్తుగా మూసివేస్తే కుటుంబంతో సహా రోడ్డున పడతం  అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts