YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

పెన్ డౌన్ ప్రారంభించిన సచివాలయ ఉద్యోగులు

పెన్ డౌన్ ప్రారంభించిన సచివాలయ ఉద్యోగులు

అమరావతి
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈరోజు నుంచే విధులను పక్కన పెట్టాలని నిర్ణయించారు. కొత్త పీఆర్సీని రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ లో కొతలు ఆపాలంటూ రేపు ఉద్యోగు లు సహాయ నిరాకరణ చేయనున్నా రు. ఎల్లుండి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు.ఈ నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించా రు. నేడు తాము విధులకు హాజరయి నా పనులు చేయబోమని చెబుతున్నా రు. దీంతో ఏపీ సచివాలయం బోసి పోయి కనిపిస్తుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని వారు కోరుతున్నారు.

Related Posts