YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

జనసేన ఇంట్లో చోరీ

జనసేన ఇంట్లో చోరీ

ఒంగోలు
ప్రకాశంజిల్లా ఒంగోలు నగర కార్పోరేషన్ పరిధిలోని పేర్నమిట్టలో నివాసం ఉంటున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి వెంకటేశ్వరరావు (బాబు) ఇంటిలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. బీరువా తలుపులు పగలగొట్టి సుమారు నాలుగున్నర లక్షల డబ్బులు 38 సవర్ల బంగారం తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఒంగోలు పట్టణ డీఎస్పీతో పాటు ఒంగోలు తాలూకా పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.

Related Posts