YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక లో పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త..!!

కర్ణాటక లో పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త..!!

కర్ణాటక : హెబ్బల్ లోటెగోళ్లహళ్లి పోలింగ్ కేంద్రం వద్ద  ఉద్రిక్త నెలకొంది. బీజేపీ, జేడ్స్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ లో కొందరికి గాయాలు అయ్యాయి. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు అందరూ భయాందోళనకు గురైయ్యారు. పోలీసులు వెంటనీ అక్కడ పరిస్థితిని అదుపు చేసారు. గాయాలు పాలైన  వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు.

Related Posts