YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

జ్యూవెలరీ దుకాణంలో చోరీ

జ్యూవెలరీ దుకాణంలో చోరీ

ఎమ్మిగనూరు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు షారఫ్ బజార్ లోని శ్రీ లక్ష్మీ నరసింహ జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో దుండగుడు దుకాణం వెనుక భాగంలో ఉన్న గోడకు రద్రం పెట్టి దుకాణంలో ప్రవేశించి దుకాణంలో ఉన్న 12 లక్షల నగదు,45 గ్రాముల బంగారు,500 గ్రాముల వెండి అపహరించాడు. అయితే దుకాణం బయట ఆవరణంలో ఉన్న సీసీ కెమెరాను పక్కకు తిప్పి దుండగుడు చోరీకు పాల్పడ్డాడు.షాప్ యజమాని రఘు పోలీసులు ఫిర్యాదు చేయగా ఘటన స్థలానికి పోలీస్ లు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts