YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

సెహ్వాగ్ రికార్డు ని సమం చేసిన బట్లర్..!!

సెహ్వాగ్ రికార్డు ని సమం చేసిన బట్లర్..!!

ఐపీఎల్ లో ఎన్నో రికార్డులు డాషింగ్ బ్యాట్సమన్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్నాయి. అందులో ఒక్క రికార్డు  ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా 5 అర్ధశతకాలు నమోదు చేసి  రికార్డుని నెలకొల్పాడు. ఇప్పుడు ఆ రికార్డు రాజస్థాన్ రాయల్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న బట్లర్ ఆ రికార్డు ని సమం చేసాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్‌లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఇలా వరుసగా ఐదు అర్ధశతకాలు నమోదు చేశారు. వీరేంద్ర సెహ్వాగ్‌, బట్లర్‌, హామిల్టన్‌ మసకడ్జా, కమ్రాన్‌ అక్మల్‌ ఈ జాబితాలో ఉన్నారు.

Related Posts