YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఏసీబీ వలలో విద్యుత్ ఉద్యోగులు

ఏసీబీ వలలో విద్యుత్ ఉద్యోగులు

మాదాపూర్
పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ట్రాన్స్ కో ఇన్స్పెక్టర్, ఒక లైన్ మ్యాన్ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. పది వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. మాదాపుర్ సాయి నగర్ లో నాగజ్యోతి  ఇంటికి మీటర్ కోసం దరఖాస్తు చేసుకోగా లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు, లైన్మెన్ సతీష్ పది వేల రూపాయలు లంచం అడిగారు. దీంతో నాగ జ్యోతి ఎసిబి అధికారులకు పిర్యాదు చేసారు. ఎసిబి డిఎస్పీ సుర్యనారయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎసిబి డాడులు నిర్వహించారు. జూనియర్ లైన్ మైన్ సతిష్ లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు డబ్బులు తిసుకోనే సమయంలో వారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాదాపుర్ నాగజ్యోతి పిర్యాదు మేరకు వారిని లంచం తీసుకుంటూ ఉన్న సమయంలో పట్టుకోవడం జరిగిందని..వారి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు   ఏసీబీ డిఎస్పీ సూర్యానారాయణ రెడ్డి తెలిపారు.

Related Posts