YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక లో మారుతున్న రాజకీయాలు..!!

కర్ణాటక లో మారుతున్న రాజకీయాలు..!!

కర్ణాటకలో ప్రజలు మార్పు కోరుతున్నారు. కాంగ్రెస్  పాలనను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. బీజేపీ కి మద్దతు తెలిపిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుందని, ప్రభుత్వాని ఏర్పాటు చేసే నైతిక కాంగ్రెస్ కు లేదు. పార్టీ అధిష్టానంలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప  అన్నారు.
   మరో వైపు సాయంత్రం  5:30 కి గవర్నర్ ని కలవనున్న కాంగ్రెస్, జేడీఎస్ నేతలు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని విజ్ఞప్తి. పదవుల పంపకాల ఫై అవగాహనా కి వచ్చిన కాంగ్రెస్ , జేడీఎస్.

Related Posts