YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గవర్నర్ ని కలిసిన యడ్యూరప్ప..!!

గవర్నర్ ని కలిసిన యడ్యూరప్ప..!!

కర్ణాటక : కన్నడ రంగస్థలం ఫై సంకీర్ణ నాటకం. ప్రబుత్వం ఏర్పాటు చేయాలనీ అట్టు బీజేపీ.. ఇటూ జేడీఎస్, కాంగ్రెస్. గవర్నర్ ని కలిసిన యడ్యూరప్ప. రేవణ్ణతో పాటు 12 మంది ఎమ్మెల్యే ల మద్దతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ని కోరిన యడ్యూరప్ప. 

 మరో వైపు  కాసేపట్లో  గవర్నర్ ని కలవనున్న కాంగ్రెస్, జేడీఎస్ నేతలు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని విజ్ఞప్తి. పదవుల పంపకాల ఫై అవగాహనా కి వచ్చిన కాంగ్రెస్ , జేడీఎస్. 

Related Posts