YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం జగన్ ను కలిసిన టీటీడీ అధికారులు

సీఎం జగన్ ను కలిసిన టీటీడీ అధికారులు

విజయవాడ
శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం  వైయస్.జగన్ ను   దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేదపండితులు మంగళవారం కలిసారు. విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం శ్రీ వైయస్.జగన్ ను ఆహ్వానించారు. వేదపండితులు ముఖ్యమంత్రి  వైయస్.జగన్ కు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధ ప్రసాదాలు అందించారు.

Related Posts