YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

భైంసాలో అడిషన్ డీజీపీ పర్యటన

భైంసాలో అడిషన్ డీజీపీ పర్యటన

అదిలాబాద్
భైంసాలో పోలీసు శాఖ అడిషనల్ డీజీ అభిలాష బిస్త్  పర్యటించారు. గడ్డేన్న ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేస్తున్న పోలీస్ బెటాలియన్ స్థలాన్ని ఆమె పరిశీలించారు.  బెటాలియన్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇక్కడ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సబ్ బెటాలియన్ మంజూరు చేసిందని ఆమె అన్నారు. , 9 ఎకరాల్లో నిర్మాణం చేపడుతామన్నారు. ఎప్పుడూ ఆరు కంపెనీలు ఇక్కడ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎక్కడ ఎం జరిగినా క్షణాల్లోనే తమ సిబ్బంది రంగంలోకి దిగి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూమి వివరాలను తహసీల్దార్ విశ్వంభర్ వివరించారు. ఆమె వెంట ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ ఖారే, ఇతర అధికారులు ఉన్నారు.

Related Posts