YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రూ. 200 కోట్ల‌తో టీకాల త‌యారీ కేంద్రాన్ని బీఎస్‌వీ గ్లోబ‌స్ సంస్థ ఏర్పాటు

రూ. 200 కోట్ల‌తో టీకాల త‌యారీ కేంద్రాన్ని బీఎస్‌వీ గ్లోబ‌స్ సంస్థ ఏర్పాటు

హైద‌రాబాద్ ఏప్రిల్ 12
హైద‌రాబాద్‌లో భార‌త్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్(బీవీఎస్) సంస్థ పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్ల‌తో టీకాల త‌యారీ కేంద్రాన్ని బీఎస్‌వీ గ్లోబ‌స్ సంస్థ ఏర్పాటు చేయ‌నుంది. ఈ మేర‌కు ఆ సంస్థ ఎండీ సంజీవ్ నావ‌న్ గుల్‌.. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిసి ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చినందుకు ఎండీ సంజీవ్ నావ‌న్ గుల్‌కు కేటీఆర్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ చ‌ర్య‌తో ప్ర‌పంచంలోనే వ్యాక్సిన్ హ‌బ్‌గా హైద‌రాబాద్ న‌గ‌రం త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Related Posts