YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహిళా కమిషన్ కు సమాధానం చెప్పాలి

మహిళా కమిషన్ కు సమాధానం చెప్పాలి

అమరావతి
బోండాలాంటి ఆకు రౌడీల పట్ల మహిళా కమిషన్ సుప్రీమే. మహిళా కమిషన్ కన్నీరు పెట్టుకోవడానికి  లేదు..కన్నీరు తుడవడానికి ఉంది..బోండాలాంటి వారికి కన్నీరు పెట్టించడానికి ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉంది. చంద్రబాబు కనీస మానత్వం చనిపోయారు. చంద్రబాబు పరామర్శకు రాలేదు. ఆ అరుపులు ఏంటీ..?  ఆ కేకలు ఏంటీ..? బాధితురాలికి ధైర్యం ఇవ్వకపోతే మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేనేం చేయాలి..? బాబు అండ్ బ్యాచ్ చేసిన పనికి సమన్లు ఇవ్వకపోతే..చప్పట్లు కొడతారా..? చంద్రబాబు , బోండా ఉమా సమన్లు తీసుకుని మహిళా కమిషన్కు సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు మానవత్వంలేని రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పరామర్శకు వచ్చారా..? దాడికి వచ్చారా  అని ప్రశ్నించారు.

Related Posts