YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహానాడు ప్రాంగాణాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు

మహానాడు ప్రాంగాణాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు

ఒంగోలు
ఒంగోలు పట్టణం లో మే 27, 28 తేదీలలో జరగనున్న మహానాడు -2022  కార్యక్రమానికి సంబంధించి ప్రాంగాణాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడులు కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర,  నెల్లూరు,ఒంగోలు పార్లమెంట్ కోఆర్డినేటర్ బీసీ జనార్దన్ రెడ్డి,  ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ,  ఏలూరి సాంబశివరావు, శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్ధన్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసుల రెడ్డి,గూడూరి ఎరిక్సన్ బాబు, పమిడి రమేష్, ఇంటూరి నాగేశ్వరరావు, గూడపాటి శ్రీనివాసుల, దామచర్ల సత్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts