YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సీపీఎస్‌ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ ఏర్పాటు

సీపీఎస్‌ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ ఏర్పాటు

అమరావతి ఏప్రిల్ 26
సీపీఎస్‌ రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఎస్‌పై చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన, విద్యాశాఖ మంత్రి బొత్స, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్‌ సభ్యులుగా ఉన్నారు.ఇవాళ ఏపీ సచివాలయంల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రులు, సీఎస్ సమావేశమై కమిటీ ఏర్పాటుపై చర్చించారు. మంత్రుల కమిటీ చర్చల తర్వాత ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్నట్లు మంత్రులు వెల్లడించారు.

Related Posts