YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి దేహశుద్ది

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి దేహశుద్ది

మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో సోషల్ సబ్జెక్టు బోధించే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహేందర్ కు దేహశుద్ది జరిగింది. ఆదే స్కూల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులు మహేందర్ కు దేహశుద్ది చేసారు తరువాత దంతాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఉపాధ్యాయుడిపై  ఫిర్యాదు చేసారు. ఉపాధ్యాయుని స్వగ్రామం పర్వతగిరి మండలం కొండాపురం. దాట్ల గ్రామంలో కిరాయికి వుంటున్నాడు.

Related Posts