YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం ఘన నివాళి

రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం ఘన నివాళి

కడప మే 16
మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి స్వర్ణయుగం ప్రారంభించి 18 సంవత్సరాలు దాటిన సందర్భంగా పులివెందుల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నూరుల్లా అధ్యక్షతన ఇడుపులపాయలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద  బీసీ కర్రి వేణుమాధవ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కుందుర్తి గురవాచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ పులివెందుల స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి చిలకల రాజేష్ గౌరవ అధ్యక్షుడు బొల్లు రవి కుమార్ ఉపాధ్యక్షులు పూజారి నవీన్ కుమార్ పంచ వృత్తుల సంక్షేమ సంఘం సనత్ కుమార్ ఆచారి స్వర్ణకారులు  గోపి రాజశేఖర్ చాంద్ భాష చిన్న మహబూబ్ బాషా శ్రీనులు ఘనంగా నివాళ్ళు అర్పించారు.మాట్లాడుతూ ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ గృహంలో వారి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి కలిసి అనేక అంశాలపై చర్చించి స్వర్ణకారుల కి పులివెందుల 162 మంది కి ఇంటి నివాస స్థలాలు కార్యాలయానికి 5 సెంట్లు స్థలం మరియు 10 లక్షలు ఎంపి నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి కి సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts