YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముర్ముకు ముందస్తు శుభాకాంక్షలు సోమువీర్రాజు

ముర్ముకు ముందస్తు శుభాకాంక్షలు సోమువీర్రాజు

విజయవాడ
భారత దేశ చరిత్ర లో తొలి సారిగా గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికచేసి బీజేపీ చరిత్ర సృష్టించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. *సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే మాటను అక్షర సత్యం చేసి చూపించిన ప్రధాని నరేంద్రమోదీకి,అమిత్ షా జీ, జెపి నడ్డా  కి కృతజ్ఞతలు.  ఈ వ్యవస్థ నడపడంలో అందరి పాత్ర ఉందని మరో మారు నిరూపించారు. బీజేపీకి మూడు సార్లు అవకాశం వస్తే,  మొదటి సారి ముస్లిం కి, రెండవసారి దళితునికి,మూడవసారి గిరిజన మహిళకు అవకాశం కల్పించడం హర్షణీయం.  ద్రౌపది ముర్ముకి ముందస్తు శుభాకాంక్షలని అన్నారు. .

Related Posts