YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత పోలీసుల లాఠీచార్చ్

మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత పోలీసుల లాఠీచార్చ్

సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన  నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా నిరసనలకు దిగిన భూ బాధితులపై   మామిడిగి, ఎల్గోయి గ్రామాల్లో పోలీసులు లాఠీచార్జి చేసారు. ఘటనలో మహిళా రైతు స్పృహ తప్పి పడిపోయింది. ఆమేను ఆసుపత్రికి తరలించారు. .ఎల్గోయి, మామిడిగి గ్రామాలలో భూ బాధితులను  అరెస్ట్ చేసారు.

Related Posts