YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం పై ధార్మిక సంఘాల ఆందోళన

దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం పై ధార్మిక సంఘాల ఆందోళన

విశాఖపట్నం
గోపాలపట్నం శివారు ప్రాంతమైన పాత గోపాలపట్నం లో జువ్వలమ్మ ఆలయ ప్రాంగణంలో ఇటీవల జరిగిన విగ్రహాల ధ్వంసంపై ధార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ మతానికి ప్రోత్సహిస్తుందనీ, హిందువుల పట్ల చులకన భావన కనిపిస్తుందని ధార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం పరిపాటిగా జరుగుతుందని, ఇప్పటికైనా దోషులను శిక్షించాలని, పోలీసులు గస్తీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ధార్మిక సంఘాలు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, బిజెపి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts