YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సత్యసాయి జిల్లా ఘటనపట్ల గవర్నర్ దిగ్బ్రాంతి

సత్యసాయి జిల్లా ఘటనపట్ల గవర్నర్ దిగ్బ్రాంతి

అమరావతి
సత్యసాయి జిల్లా  ఘోరప్రమాదం పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి, దానిలో ప్రయాణిస్తున్న కూలీల మృతి విచారకరమని గవర్నర్ అన్నారు. జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సమాచారం తీసుకోవాలని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ఆదేశించారు.

Related Posts