YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శ్రీవారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ నరసింహన్

శ్రీవారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ నరసింహన్

తిరుమల
తిరుమల శ్రీవారిని మాజీ గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా...ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

Related Posts