![వార్షిక బడ్జెక్ కు మంత్రిమండలి అమోదం వార్షిక బడ్జెక్ కు మంత్రిమండలి అమోదం](https://www.yuvnews.com/telugu/admin/public/files/MARCH%202023/vbma.jpg)
అమరావతి
ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశమయింది. 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రి మండలి ఆమోదించింది. 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్, ఉప లోకాయుక్త నియామకంలో మార్పులకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకుకుడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.