![భర్త, అత్తామామాలను హతమార్చిన భార్య భర్త, అత్తామామాలను హతమార్చిన భార్య](https://www.yuvnews.com/telugu/admin/public/files/NOVEMBER%202023/bamhb.jpg)
పల్నాడు
పిడుగురాళ్ళ మండలం కొనంకి లో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురిని సమీప బందువులు కత్తులతో నరికి హతమార్చారు. ఈఘటనలో భార్యాభర్తలు సాంబశివరావు, ఆదిలక్ష్మితోపాటు కుమారుడు నరేశ్ సైతం కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కోడలు మాధురితో పాటు నిందితులు ముప్పాళ్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.