హైదరాబాద్ హైదరాబాద్ తాజ్ ఫలక్ నూమాలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచుడ్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు.