భద్రాద్రి కొత్తగూడెం
18వ బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి అంటూ భారత కమ్యూనిస్టు మావోయిస్టు తెలంగాణ పేర లేఖ విడుదల అయింది. బ్రాహ్మణీయ హిందు త్వ ఫాసిస్ట్ భారతీయ జనతా పార్టీ ని తన్ని తరమం. భారతీయ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయండి. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేసే ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించండి. విప్లవ ప్రజా రాజ్యాధికార సంస్థలో చేరండి. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేసి సోషలిజాన్ని నిర్మించుకోండి అంటూ లేఖ మావోయిస్టు పార్టీ విడుదల చేసింది.