మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.