YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీపై ఈసీ చర్యలు తీసుకోవాలి

మోడీపై ఈసీ చర్యలు తీసుకోవాలి

గాంధీ భవన్
ఎలక్షన్ కమిషన్ వైఖరి పై సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్  అసంతృప్తి వ్యక్తం చేసారు.  మోడీ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు పై దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేశారు. ఈసీ పట్టించుకోలేదు.  మోడీ వ్యాఖ్యలకు మోడీ కి నోటీసులు ఇవ్వకుండా బీజేపీ అధ్యక్షుడికి ఈసీ నోటీసులు ఇచ్చింది. మోడీని రక్షించేందుకు ఈసీ ప్రయత్నం చేస్తోంది. విధులు సరిగా నిర్వహించలేదని అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంది. మోడీ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మోడీ పై చర్యలు తీసుకోకుంటే, అధికారులపై కూడా చర్యలు తీసుకోవద్దు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని బీజేపీ చూస్తుందని అన్నారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తా మని చెప్తున్నారు.

Related Posts