హైదరాబాద్
చేరికల కమిటీ సభ్యులు జగ్గారెడ్డి, కోదండ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,యడవెళ్లి కృష్ణ, రామచంద్ర నాయక్, ఖమ్మం జిల్లా కామేపల్లి జెడ్పిటిసి బాణోత్ ప్రవీణ్ కుమార్ నాయక్,ఎంపీటీసీ శంకర్ నాయక్ తదితరులు పాల్గోన్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి జగ్గారెడ్డి, కోదండ రెడ్డి ఆహ్వానించారు.