YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓటు వేసిన అమిత్ షా

ఓటు వేసిన అమిత్ షా

అహ్మదాబాద్
దేశంలో మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కేంద్ర హోం మంత్రి, గాంధీనగర్ లోక్సభ అభ్యర్థి అమిత్ షా అహ్మదాబాద్లోని నిషాన్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా సహా ఆయన కుటుంబ సభ్యులు ఓటేశారు. అనంతరం అమిత్ షా, భార్య సోనల్ షా సమేతంగా అహ్మదాబాద్లో ఉన్న కామేశ్వర్ మహాదేవ్ ఆలయంలో పూజలు చేశారు.

Related Posts