YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓటు వేసిన శ్రీదేవి కూతురు 'జాన్వీ కపూర్'

ఓటు వేసిన శ్రీదేవి కూతురు 'జాన్వీ కపూర్'

ముంబాయి
లోక్సభ ఐదో విడత ఎన్నికల పోలింగ్ లో ప్రముఖనటి శ్రీదేవి కూతురు 'జాన్వీ కపూర్' తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జాన్వీ కపూర్.. ప్రస్తుతం తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే ఆమెకు తొలి తెలుగు సినిమా.

Related Posts