YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు మద్దతు కోరిన నిర్మల సీతారామన్..!!

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు మద్దతు కోరిన నిర్మల సీతారామన్..!!

 సమాజంలోని వివిధ వర్గాల వారి మద్దతు సమీకరణకు గాను బీజేపీ ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవలే బాలీవుడ్ సీనియర్ నటీమణి మాధురిదీక్షిత్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేలతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగానే నిర్మలాసీతామన్ కూడా  ప్రముఖ క్రీడాకారులతో సమావేశమై వారి మద్దతు కోరడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్, సానియా మీర్జా, గోపీచంద్ కు ఓ పుస్తకాన్ని సీతారామన్ అందించారు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని సర్కారు నాలుగేళ్ల కాలంలో సాధించిన విజయాలను పేర్కొనడం జరిగింది.

Related Posts