YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పుల్వామా నిందితుల నివాసాలు పేల్చివేత

పుల్వామా నిందితుల నివాసాలు పేల్చివేత

న్యూ ఢిల్లీ
పహల్గాం ఘటనలో నిందితులుగా భావిస్తున్న ఇద్దరు ఆదిల్ హుస్సేన్ తోకర్, ఆసిణ్ షేక్ ల నివాసాలను ఆర్మీ కూల్చివేసింది. గురువారం రాత్రి సైన్యం ఆ ఇద్దరి నివాసాల్లో పేలుగు పదార్ధాలు పెట్టి పేల్చి వేసింది. తోకర్ అనంతనాగ్ జిల్లాకు, ఆసిఫ్ పుల్వామా జిల్లాకు చెందినవాడు. ఘటనలో పాలు పంచుకున్న మరో ఇద్దరి పాకిస్థాన్ దేశస్థుల పై 20 లక్షల బహుమతి ప్రభుత్వం ప్రకటించింది

Related Posts