YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

తిరుమల
వేసవి సెలవులు ప్రారంభం అయిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.  45 రోజులపాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. మే 1వ తేదీ నుంచి జూన్ 15 వ తేదీ వరకు ప్రజా ప్రతినిధుల, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు విఐపి బ్రేక్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది.

Related Posts