
విజయవాడ
ఐసీఎస్ అధికారి పిఎస్సార్ అంజనేయులును సిఐడి అధికారులు కస్టడిలోకి తీసుక్ఉన్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీ తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు లాయర్ సమక్షంలో విచారణకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు అనంతరం విచారించారు